Home » Viral News
ఇతర రవాణా సదుపాయాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణం చాలా చవకగా, సురక్షితంగా ఉంటుంది. మన దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతానికి రైల్వే కనెక్షన్ ఉంది. చాలా హై స్పీడ్ రైళ్లు ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు గురించి మీకు ఏమైనా తెలుసా?
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కొన్ని దేశాలు నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి ఒక ప్రత్యేకమైన, ఆసక్తికరమైన మార్గాన్ని అనుసరిస్తుంటాయి. నూతన సంవత్సరం తొలి రోజున 12 గంటలు కొట్టగానే 12 ద్రాక్ష పళ్లు తినే సాంప్రదాయం కలిగిన దేశం ఒకటి ఉంది. పలు దేశాల్లో నూతన సంవత్సరాలను ఎలా స్వాగతిస్తారో తెలుసుకుందాం.
బస్సులో దూర ప్రయాణం చేస్తున్నప్పుడు.. టాయిలెట్ కోసమో, టీ కోసమో బస్సును మార్గం మధ్యలో ఏదో ఒక హోటల్ వద్ద ఆపుతారు. అలా ఆపిన సమయంలోనే ప్రయాణికులు కూడా బస్సు దిగి..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి.
చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారు లక్షల్లో ఉంటారు. హార్వర్డ్లో చదువుకున్న ఒక భారతీయ ప్రొఫెషనల్ మాత్రం మెరుగైన జీవనానికి అమెరికా కంటే భారత్ ఉత్తమం అని అభిప్రాయపడుతోంది. రేజర్పేలో డిజైన్ అసోసియేట్ డైరెక్టర్ చార్మి కపూర్ అమెరికాను కాకుండా భారత్ను తన నివాసంగా ఎంచుకోవడానికి గల కారణాలను వివరించారు.
ఇటీవల క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా జరుపుకున్న బ్రిటన్ న్యూ ఇయర్కు రెడీ అవుతోంది. బ్రిటన్లోని బర్మింగ్హామ్లో ఉండే ఓ హోటల్ కొత్త సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలకబోతోంది. న్యూడ్ థీమ్తో న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతోంది.
నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఉండుట్ల గ్రామానికి సమీపంలో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది..
2025లో కొందరు సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు. ఎలాంటి ప్రయత్నమూ లేకుండా వారంతా నెట్టింట వైరల్ అయిపోయారు. ఈ ఏడాది అలా అనుకోకుండా సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్న ఐదుగురు అమ్మాయిల వివరాలు తెలుసుకుందాం.