Home » Viral News
కోతులకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ప్రస్తుతం అందరి మనసులనూ దోచుకుంటోంది. ఓ పర్యాటకుడి మొబైల్ ఫోన్ను లాగేసుకున్న పిల్ల కోతిని, తల్లి కోతి అడ్డుకుంది.
ఓ అడవి జింకకు ఆహారం తినిపించడంతో అటవీ శాఖ ఉద్యోగి సస్పెన్షన్కు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సత్పురా టైగర్ రిజర్వ్లో చోటుచేసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అడవి జంతువులకు ఆహారం పెట్టడంపై అటవీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
ఛత్రపతి సంభాజీనగర్లోని ఓ ప్రైవేట్ డేకేర్ సెంటర్లో ఓ చిన్నారిపై మరో బాలుడు దాడి చేయడం కలకలం రేపింది. 23 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టి, ఏకంగా 25 సార్లు కొరకడం ఆందోళన కలిగిస్తోంది.
ఓ నాయకుడు తన పుట్టిన రోజు వేడుకలను మురికి కాలువలో జరుపుకొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం మార్కెట్లో నేరేడు పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. నేరేడు చెట్లు విరగ కాస్తున్నాయి. సాధారణంగా నేరేడు చెట్ల దిగుమతి తక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది సాధారణం కంటే చాలా ఎక్కువగా నేరేడు పళ్లు కాశాయి.
చాలా మందికి నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలు అనే తేడా లేకుండా నాశనం చేస్తుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా బస్సు, రైలు ప్రయాణాల్లో కనిపిస్తుంటారు. అయితే..
టెక్నాలజీ పెరిగిపోయి ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కంగారుపడుతున్న ఈ రోజులివి. ఇలాంటి సందర్భంలో టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి వినూత్నం ప్రయోగం జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా, రోబో ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది..
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో తాజాగా అలాంటి అద్భుతమే జరిగింది.
వీధి, పిచ్చి కుక్కలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది మనుషులపై అవి దాడి చేసి ప్రాణాలు తీశాయి. తాజాగా ఓ శునకం దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.